Tuesday, 17 March 2026 01:04:31 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

ఉగ్రవాదం నశించాలని కంభం ముస్లింల భారీ ర్యాలీ

Date : 25 April 2025 02:49 PM Views : 1545

ANDHRA TIMES NEWS - NATIONAL / ప్రకాశం : ప్రకాశం జిల్లా :: జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామా దగ్గర ఉగ్రవాదులు అతి కిరాతంగా భారతీయులను బలితీసుకున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా కంభం మండల ముస్లిం జే ఏ సి ఆధ్వర్యంలో శుక్రవారం నమాజ్ తరువాత నల్ల బ్యాడ్జిలు ధరించి శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది.కంభం పట్టణము లోని 15 మసీదుల నుండి వచ్చిన 1000 మంది ముస్లిం సోదరులు జామియా మసీదు నుండి బస్టాండ్ మసీదు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు అంటూ చేశారు. మృతుల పవిత్ర ఆత్మకు శాంతి కలిగేలా ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో మండలం లోని దాదాపు 1000 మంది ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :