ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా బెస్తవారి పేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికార డాక్టర్.కావ్య మాట్లాడుతూ రెండు చుక్కల పోలియో నిండు జీవితానికి భరోసా అని చెప్తారు . పుట్టిన నపటినుంచి 5 సం పిల్లలు ప్రతి ఒకరు పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది, మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనారు.
Admin
ANDHRA TIMES NEWS