Tuesday, 17 March 2026 01:04:29 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

Date : 23 September 2025 10:43 AM Views : 194

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : అక్క, తమ్ముడు మధ్య గొడవలో అక్క డి .అంజలి బాయి(16) మైనర్ పొలానికి వెళ్లి ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యర్రగొండపాలెం మండలంలోని దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం పాలుట్ల గ్రామంలో చోటుచేసుకుంది.పోలీసుల తెలిపిన వివరాల మేరకు డి అంజలి బాయి ఇంటి అవసరాల కోసం గ్రామంలో ఓ బావి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకుంటూ కాలం గడుపుకునేవారు సోమవారం అక్క తమ్ముడు మంత్రు నాయక్ ని బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకొని రా అని చెప్పగా తమ్ముడు వినకపోవడంతో మనస్థాపనకు గురై పొలాల్లోకి వెళ్లి ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ అమ్మ మంగ్లీ బాయి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చౌడయ్య తెలిపారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :