Tuesday, 17 March 2026 01:06:38 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

పర్యాటక కేంద్రంగా కంభం చెరువు

Date : 29 April 2025 01:32 PM Views : 1902

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : వందల ఏళ్ల నాటి ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంభం చెరువు అభివృద్ధికి తొలి అడుగు పడింది. ప్రకాశం జిల్లా లోని కంభం చెరువును టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి విన్నవించగా టూరిజం కేంద్రంగా మారేందుకు సన్నాహాలు మొదలయయ్యాయి. మంగళవారం నాడు ప్రకాశం జిల్లా టూరిజం అధికారి అద్దంకి రమ్య తో కలిసి కంభం చెరువును గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. టూరిజం అధికారిణి తో కంభం చెరువు లో బోటు లో తిరిగి పరిశీంచారు. *ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరొ ఏడాదిలోగా పూర్తి స్థాయిలో టూరిజం కేంద్రంగా కంభం చెరువు మారనుందని తెలిపారు. ఏది ఏమైనా ఎంత మంది నాయకులు మారిన కానీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తో పట్టుదలతో కంభం ప్రజల దశబ్దాల నాటి కల నెరవేరబోతుందని నియోజకవర్గ ప్రజలు హర్షము వ్యక్తం చేస్తున్నారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :