ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా కోమరోలు మండలం అలసందల పల్లె లో జి.బి. యెస్ వైరస్ కలకలం రేపింది. జిల్లా లొనే మొదటి కేసుగా పరిగణన కాగా గుంటూరు లోని జి.జి యెస్ హాస్పటల్ లో మహిళకు చికిత్స అందిస్తున్నారు. అయితే దీనితో అప్రమత్త మైన జిల్లా యంత్రాగం అలసందల పల్లె లో మెడికల్ క్యాంప్ నిర్వహించి గ్రామంలో పారిశుధ్య పనులను అధికారులు నిర్వహించడం జరిగింది. జి.బి.యెస్ వైరస్ తో బాధపుతున్న కమలమ్మ గుంటూరు జి.జి. హెచ్ హాస్పటల్ లో మృతి చెందింది.
Admin
ANDHRA TIMES NEWS