ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ పర్యటించనున్నారు. ఆర్డీటీ కార్యాలయంలో 19వ ఉదయం 10 గంటలకు కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన పీఎం జన్మన్- ధర్తి ఆబజన్- జాతీయ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాల అమలు, పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి సోమవారం తెలిపారు. గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.
Admin
ANDHRA TIMES NEWS