Tuesday, 17 March 2026 01:07:14 AM
# మార్కాపురం జిల్లాకు సి ఎం రాక # మార్కాపురం జిల్లా లో దారుణ హత్య!.. # కంభంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ # నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి డోలా # పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు # క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే # నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి # ఆవుల మందల పై పెద్ద పులి దాడీ # దోర్నాల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్ఐగా యస్. వెంకట రమణయ్య బాధ్యతలు స్వీకరణ # డాక్టర్ మీర్జా షంషీర్ అలీబెగ్ కు అభినందనలు తెలిపిన వైసిపి నాయకులు. # బీహార్ సీఎం నితీష్ కుమార్ మహిళలకు వెంటనే క్షమాపణ లు చెప్పాలి.. # కంభం నూతన ఎస్సై గా కృష్ణారెడ్డి # బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలే!.... # పోయిన బ్యాగును గుర్తించి అప్పగించిన దోర్నాల పోలీసులు # ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహ బూబ్ వలి నియామకం # డ్రైనేజి నిర్మాణం చేయాలనీ ఎంపీ కీ వినతి # కనిగిరి ఎమ్మెల్యే ను కలిసిన గోనా # ఈనెల 19న దోర్నాలలో కలెక్టర్ సమీక్ష. # బస్సుల కొరతతో ఇబ్బందులు ప్రైవేట్ వాహనాలకే పరుగులు # సౌదీ అరేబియా ప్రమాదం పై డిప్యూటీ సి ఎం దిగ్భ్రాంతి

భార్య చికెన్ వండలేదని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య

Date : 23 September 2025 10:40 AM Views : 197

ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : యర్రగొండపాలెం మండలంలోని గొల్లవిడిపి గ్రామంలో భార్య చికెన్ వండలేదని మనస్థాపనికిగురై చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఇళ్ల లక్ష్మీనారాయణ (25) పొలానికి వెళ్లి ఎవరు లేని సమయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు లక్ష్మీనారాయణ భార్యకు, మృతునికి రోజు పచ్చడి పెడతావ్ అంటూ భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది.నిన్న ఆదివారం కావడంతో లక్ష్మీనారాయణకు చికెన్ తినాలనిపించింది. కానీ తన భార్య చికెన్ వండలేదని మనస్థాపానికి గురై ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు.మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎర్రగొండపాలెం పట్టణ ఎస్సై చౌడయ్య తెలిపారు.

Shaik

Admin

ANDHRA TIMES NEWS

మరిన్ని వార్తలు

Copyright © ANDHRA TIMES NEWS 2026. All right Reserved.



Developed By :