ANDHRA TIMES NEWS - News / విజయనగరం : ప్రకాశం జిల్లా కంభం మండలం లో బుధవారం నాడు ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో ఓ వృద్దుడు తనకు ఫించన్ రావడం లేదని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముందు వాపోయాడు.దీనితో చలించిపోయిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వెంటనే తన సహృదయాన్ని చాటుకున్నారు. తనకు ఫించన్ మంజూరు అయ్యేంత వరకు తన సొంత డబ్బులు ఇస్తానని తెలిపారు.
Admin
ANDHRA TIMES NEWS