ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా ::: వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా కంభం పట్టణమునకు చెందిన ఏసుపోగు మధుబాబు నీ నియమించిన్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా మధుబాబు మాట్లాడుతూ నియోజకవర్గం లోనీ పార్టీ కీ కోసం ప్రజల కోసం కష్ట పడి పనిచేస్తాననీ ప్రజా సమస్యల పై గలమెత్తుతానని తెలిపారు. ఈ సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు.
Admin
ANDHRA TIMES NEWS